‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడి.. మీడియా స్వేచ్ఛను కాలరాయడమే

హైదరాబాద్‌లోని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి యత్నించడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు అన్నారు.

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడి.. మీడియా స్వేచ్ఛను కాలరాయడమే
హైదరాబాద్‌లోని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి యత్నించడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు అన్నారు.