ఓటెత్తిన పట్నం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 73 శాతం పోలింగ్
మున్సిపల్ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కలిపి 73 శాతం పోలింగ్నమోదైనట్టు ఎన్నికల సంఘం