ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు!

తమది రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని, వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు!
తమది రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని, వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.