కారు ఢీకొని యువకుడి మృతి

మండలంలోని మరుపల్లి ఓలమ్‌ కంపెనీ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.

కారు ఢీకొని యువకుడి మృతి
మండలంలోని మరుపల్లి ఓలమ్‌ కంపెనీ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.