ప్రభుత్వశాఖల్లో విద్యాశాఖ ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉంటుంది. వ్యవసాయం, వైద్యం, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు విద్యాశాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మాత్రం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వశాఖల్లో విద్యాశాఖ ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉంటుంది. వ్యవసాయం, వైద్యం, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు విద్యాశాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మాత్రం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.