కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.