టీఎంసీ ఘోర ఓటమి పై హీరో నిఖిల్ సంచలన పోస్ట్!

బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ హీరో నిఖిల్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. సామాన్యులను పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని, బాధితురాలికి న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

టీఎంసీ ఘోర ఓటమి పై హీరో నిఖిల్ సంచలన పోస్ట్!
బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ హీరో నిఖిల్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. సామాన్యులను పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని, బాధితురాలికి న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.