విజయ్ గెలుస్తారని మేము అంటే అంతా నవ్వారు: యాక్సిస్ మై ఇండియా చీఫ్
విజయ్ గెలుస్తారని మేము అంటే అంతా నవ్వారు: యాక్సిస్ మై ఇండియా చీఫ్
తమిళనాట ప్రస్తుతం 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుస్తారని తాము ముందే చెబితే అంతా నవ్వారని అన్నారు. అయితే, ఈ విజయం తమది కాదని డేటా సైన్స్ది అని అన్నారు.
తమిళనాట ప్రస్తుతం 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుస్తారని తాము ముందే చెబితే అంతా నవ్వారని అన్నారు. అయితే, ఈ విజయం తమది కాదని డేటా సైన్స్ది అని అన్నారు.