కోల్పోయిన భూమికి సమానంగా భూమి ఇవ్వాలి..కలెక్టర్ సమావేశంలో తనగల రైతుల డిమాండ్
కోల్పోయిన భూమికి సమానంగా భూమి ఇవ్వాలి..కలెక్టర్ సమావేశంలో తనగల రైతుల డిమాండ్
గద్వాల, వెలుగు: మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు పరిహారంగా భూమికి సమానంగా భూమి ఇవ్వాలని, లేదా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతులు డిమాండ్ చేశారు.
గద్వాల, వెలుగు: మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు పరిహారంగా భూమికి సమానంగా భూమి ఇవ్వాలని, లేదా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతులు డిమాండ్ చేశారు.