గతంలో సమైక్యత వాది..ఇప్పుడేమో తెలంగాణ అమరులకు నివాళి..పవన్ ది స్థిరత్వంలేని మనస్తత్వం: సీపీఐ నేత రామకృష్ణ

గతంలో సమైక్యత వాదినంటూ, తెలంగాణ వారి దిష్టి తగిలిందన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఇప్పుడేమో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ నేషనల్ సెక్రటరీ రామకృష్ణ అన్నారు.

గతంలో సమైక్యత వాది..ఇప్పుడేమో తెలంగాణ అమరులకు నివాళి..పవన్ ది స్థిరత్వంలేని మనస్తత్వం: సీపీఐ నేత రామకృష్ణ
గతంలో సమైక్యత వాదినంటూ, తెలంగాణ వారి దిష్టి తగిలిందన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఇప్పుడేమో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ నేషనల్ సెక్రటరీ రామకృష్ణ అన్నారు.