ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ: సీఎం రేవంత్
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ: సీఎం రేవంత్
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువయ్యామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువయ్యామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.