Telangana: గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
Telangana: గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామం మసీదు సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామం మసీదు సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.