టీఎంసీ మాదే.. పార్టీ గుర్తుపై హక్కులు మాకే..19 మంది తిరుగుబాటు ఎంపీలు

కోల్‌‌‌‌‌‌‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వచ్చే వారం లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూప్‌‌‌‌‌‌‌‌గా గుర్తించాలని కోరనున్నట్లు 19 మంది తిరుగుబాటు ఎంపీలు ప్రకటించారు.

టీఎంసీ మాదే..  పార్టీ గుర్తుపై హక్కులు మాకే..19 మంది తిరుగుబాటు ఎంపీలు
కోల్‌‌‌‌‌‌‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వచ్చే వారం లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూప్‌‌‌‌‌‌‌‌గా గుర్తించాలని కోరనున్నట్లు 19 మంది తిరుగుబాటు ఎంపీలు ప్రకటించారు.