టాప్ 26లో పది మంది మనోళ్లే.. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా
టాప్ 26లో పది మంది మనోళ్లే.. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా
JEE Main Sessions 2 Results : జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ నుంచి ఐదుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ నుంచి కూడా ఐదుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.
JEE Main Sessions 2 Results : జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ నుంచి ఐదుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ నుంచి కూడా ఐదుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.