జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. జిల్లాలో ఇప్పటివర కు గరిష్ఠంగా 44.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకు న్నాయి. ప్రజలే కాకుండా మూగజీవాలు సైతం నీటి కోసం తండ్లాడుతున్నాయి. బుధవారం జిల్లాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమికి మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.
జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. జిల్లాలో ఇప్పటివర కు గరిష్ఠంగా 44.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకు న్నాయి. ప్రజలే కాకుండా మూగజీవాలు సైతం నీటి కోసం తండ్లాడుతున్నాయి. బుధవారం జిల్లాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమికి మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.