రెండో రోజూ నిలిచిన చక్రం.. ప్రయాణికుల పాట్లు

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరుకోవడంతో ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

రెండో రోజూ నిలిచిన చక్రం.. ప్రయాణికుల పాట్లు
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరుకోవడంతో ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.