"వైట్‌హౌస్‌లో దాడి జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను": షాకింగ్ విషయాలు వెల్లడించిన కేఏ పాల్

అమెరికా వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటళ్లో.. వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ విందు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడి జరిగిన సమయంలో తాను కూడా అదే హోటల్‌లో ఉన్నానంటూ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. ప్రస్తుతం తాను అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ హోటళ్లో కాల్పులు చేసుకోవడమంటే భద్రతా వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

అమెరికా వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటళ్లో.. వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ విందు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడి జరిగిన సమయంలో తాను కూడా అదే హోటల్‌లో ఉన్నానంటూ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. ప్రస్తుతం తాను అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ హోటళ్లో కాల్పులు చేసుకోవడమంటే భద్రతా వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం.