వేలం వేస్తే కోట్లు.. కానీ పట్టించుకోరు

అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలకు గండి పడుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం నాటిన యూకలిప్టస్‌ చెట్లు ముదిరిపోయి నేలకొరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు.

వేలం వేస్తే కోట్లు.. కానీ పట్టించుకోరు
అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలకు గండి పడుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం నాటిన యూకలిప్టస్‌ చెట్లు ముదిరిపోయి నేలకొరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు.