బందరు పోర్టు అంశంలో వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర పైర్..
బందరు పోర్టు అంశంలో వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర పైర్..
బందరు పోర్టును గోగిలేరుకు తరిమేసేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గతంలో బందరు పోర్టు కోసం తామంతా ఉద్యమాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేశారని మండిపడ్డారు.
బందరు పోర్టును గోగిలేరుకు తరిమేసేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గతంలో బందరు పోర్టు కోసం తామంతా ఉద్యమాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేశారని మండిపడ్డారు.