రంగారెడ్డి: ACC సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్ పల్లి మండలం మహాలింగాపురం దగ్గర ఉన్న ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్ కుప్పకూలింది.

రంగారెడ్డి: ACC సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్ పల్లి మండలం మహాలింగాపురం దగ్గర ఉన్న ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్ కుప్పకూలింది.