90 ఏళ్ల వయసులో వృద్ధురాలు మొండిపట్టు.. ఊహించని షాకిచ్చిన కోర్టు

పరువు నష్టం దావా కేసులో మొండిగా వ్యవహరించిన 90 ఏళ్ల బామ్మకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసు విచారణను 2046కు వాయిదా వేసింది.

90 ఏళ్ల వయసులో వృద్ధురాలు మొండిపట్టు.. ఊహించని షాకిచ్చిన కోర్టు
పరువు నష్టం దావా కేసులో మొండిగా వ్యవహరించిన 90 ఏళ్ల బామ్మకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసు విచారణను 2046కు వాయిదా వేసింది.