భూసార సంరక్షణ, భూసార పరీక్షల అవశ్యకతపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చేందుకు గాను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే భూసార సంరక్షణకు గాను ప్రతీ రెవెన్యూ గ్రామానికి ము గ్గురు చొప్పున వలంటీర్లను నియమించనుంది. వారి ఎంపిక కోసం జిల్లాలో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. వారి ద్వారా భూసార సంరక్షణ పరిరక్షణ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టబోతున్నారు.
భూసార సంరక్షణ, భూసార పరీక్షల అవశ్యకతపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చేందుకు గాను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే భూసార సంరక్షణకు గాను ప్రతీ రెవెన్యూ గ్రామానికి ము గ్గురు చొప్పున వలంటీర్లను నియమించనుంది. వారి ఎంపిక కోసం జిల్లాలో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. వారి ద్వారా భూసార సంరక్షణ పరిరక్షణ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టబోతున్నారు.