ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి, 84 మందికి గాయాలు

ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొని 14 మంది మృతి! టాక్సీ పట్టాలపై ఆగిపోవడంతో మొదలైన విషాదం. 84 మందికి తీవ్ర గాయాలు.

ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి, 84 మందికి గాయాలు
ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొని 14 మంది మృతి! టాక్సీ పట్టాలపై ఆగిపోవడంతో మొదలైన విషాదం. 84 మందికి తీవ్ర గాయాలు.