నేపాల్ ఎయిర్‌లైన్స్ పిల్ల చేష్టలు.. భారత్ మ్యాప్ తారుమారు.. తప్పు ఒప్పుకున్న సంస్థ..!

నేపాల్ ఎయిర్‌లైన్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వివాదాస్పద నెట్‌వర్క్ మ్యాప్ భారత్-నేపాల్ మధ్య చిచ్చు రేపింది. ఈ మ్యాప్‌లో భారత భూభాగాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం తీవ్ర దుమారానికి దారితీసింది. భారతీయుల నుండి వెల్లువెత్తిన ఆగ్రహం, సోషల్ మీడియా నిరసనల నేపథ్యంలో ఎయిర్‌లైన్ యాజమాన్యం దిగివచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పింది.

నేపాల్ ఎయిర్‌లైన్స్ పిల్ల చేష్టలు.. భారత్ మ్యాప్ తారుమారు.. తప్పు ఒప్పుకున్న సంస్థ..!
నేపాల్ ఎయిర్‌లైన్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వివాదాస్పద నెట్‌వర్క్ మ్యాప్ భారత్-నేపాల్ మధ్య చిచ్చు రేపింది. ఈ మ్యాప్‌లో భారత భూభాగాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం తీవ్ర దుమారానికి దారితీసింది. భారతీయుల నుండి వెల్లువెత్తిన ఆగ్రహం, సోషల్ మీడియా నిరసనల నేపథ్యంలో ఎయిర్‌లైన్ యాజమాన్యం దిగివచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పింది.