90 ఏళ్ల బామ్మ పరువు నష్టం కేసు.. 20 ఏళ్ల తర్వాతకి? హైకోర్టులో ఆసక్తికర ఘటన

న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా 20 ఏళ్ల తర్వాత విచారణ చేస్తామని కోర్టు ఉత్తర్వులు ఇస్తే? అది కూడా 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలి విషయంలో! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బాంబే హైకోర్టులో సరిగ్గా ఇదే జరిగింది.

90 ఏళ్ల బామ్మ పరువు నష్టం కేసు.. 20 ఏళ్ల తర్వాతకి?  హైకోర్టులో ఆసక్తికర ఘటన
న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా 20 ఏళ్ల తర్వాత విచారణ చేస్తామని కోర్టు ఉత్తర్వులు ఇస్తే? అది కూడా 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలి విషయంలో! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బాంబే హైకోర్టులో సరిగ్గా ఇదే జరిగింది.