kumaram bheem asifabad- స్వీయగణనపై దృష్టి సారించాలి

జనగణన- 2027లోభాగంగా చేపట్టే స్వీయ గణన ప్రక్రియ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసి సమావేశానికి హాజరై మాట్లాడారు. జనగణనను రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్లగణన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు.

kumaram bheem asifabad- స్వీయగణనపై దృష్టి సారించాలి
జనగణన- 2027లోభాగంగా చేపట్టే స్వీయ గణన ప్రక్రియ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసి సమావేశానికి హాజరై మాట్లాడారు. జనగణనను రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్లగణన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు.