సాయం కోసం ఎదురుచూపు..టీబీ పేషెంట్లకు పైసలు బంద్!

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం అందడం లేదు. నెలకు రూ.1000 చొప్పున అందాల్సిన నిక్షయ్ పోషణ్ నిధులు ఏకంగా 16  నెలలుగా అందక.. ఇబ్బందులు పడుతున్నారు.

సాయం కోసం ఎదురుచూపు..టీబీ పేషెంట్లకు పైసలు బంద్!
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం అందడం లేదు. నెలకు రూ.1000 చొప్పున అందాల్సిన నిక్షయ్ పోషణ్ నిధులు ఏకంగా 16  నెలలుగా అందక.. ఇబ్బందులు పడుతున్నారు.