ఇండోనేషియాలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ.. ఏడుగురు మృతి, 81 మందికి గాయాలు

ఇండోనేషియా రాజధాని జకార్తా శివార్లలోని రైలు పట్టాలపై ఘోర ప్రమాదం సంభవించింది. ఒక చిన్న టాక్సీ చేసిన తప్పిదం వల్ల.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 81 మది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతుండగా.. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ విరిగిపోయిన బోగీల మధ్య చిక్కుకుని అనేక మంది ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీయడానికి సిబ్బంది పెద్ద ఎత్తున కృషి చేస్తోంది.

ఇండోనేషియాలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ.. ఏడుగురు మృతి, 81 మందికి గాయాలు
ఇండోనేషియా రాజధాని జకార్తా శివార్లలోని రైలు పట్టాలపై ఘోర ప్రమాదం సంభవించింది. ఒక చిన్న టాక్సీ చేసిన తప్పిదం వల్ల.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 81 మది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతుండగా.. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ విరిగిపోయిన బోగీల మధ్య చిక్కుకుని అనేక మంది ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీయడానికి సిబ్బంది పెద్ద ఎత్తున కృషి చేస్తోంది.