ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ లేఖ!

ఆప్‌లో భారీ సంక్షోభం! బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు సంజయ్ సింగ్ లేఖ. ఇది చట్టవిరుద్ధమైన చీలిక అని ఆప్ ఆగ్రహం.

ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ లేఖ!
ఆప్‌లో భారీ సంక్షోభం! బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు సంజయ్ సింగ్ లేఖ. ఇది చట్టవిరుద్ధమైన చీలిక అని ఆప్ ఆగ్రహం.