కుట్ర చేసి పరువు తీశారు

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 11 మందికి పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. తనకు కలిగించిన మనోవేదనకు పరిహారంగా రూ.కోటి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కుట్ర చేసి పరువు తీశారు
విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 11 మందికి పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. తనకు కలిగించిన మనోవేదనకు పరిహారంగా రూ.కోటి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.