దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ కన్నుమూత

భారతీయ దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ కన్నుమూత
భారతీయ దిగ్గజ ఫొటో జర్నలిస్టు రఘురాయ్‌ (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.