గవర్నర్ నిర్ణయం శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్

అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా ఆమోదించిన గవర్నర్ నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. వీరి అనుభవం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

గవర్నర్ నిర్ణయం శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్
అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా ఆమోదించిన గవర్నర్ నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. వీరి అనుభవం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.