లద్దాఖ్కు కొత్తగా 5 జిల్లాలు.. కేంద్రం నోటిఫికేషన్కు ఎల్జీ ఆమోదం
లద్దాఖ్కు కొత్తగా 5 జిల్లాలు.. కేంద్రం నోటిఫికేషన్కు ఎల్జీ ఆమోదం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఎల్జీ ఆమోదం తెలిపారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఎల్జీ ఆమోదం తెలిపారు.