Kothagudem: చెరువులో కనిపించినవి చూసి అవాక్కయిన గ్రామస్థులు.. కుప్పలు తెప్పలుగా..
Kothagudem: చెరువులో కనిపించినవి చూసి అవాక్కయిన గ్రామస్థులు.. కుప్పలు తెప్పలుగా..
దొంగనోట్ల కలకలం మధ్య భద్రాద్రి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చెరువులో 500 రూపాయల నోట్లు కట్టలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు పరిశీలించగా.. కొత్త విషయం తేలింది. ఇది ఆకతాయిల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు కథనంలో ...
దొంగనోట్ల కలకలం మధ్య భద్రాద్రి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చెరువులో 500 రూపాయల నోట్లు కట్టలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు పరిశీలించగా.. కొత్త విషయం తేలింది. ఇది ఆకతాయిల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు కథనంలో ...