"హింసకు చోటు లేదు": వైట్‌హౌస్ విందులో కాల్పులపై ప్రధాని మోదీ

అమెరికాలోని వాషింగ్టన్ హిల్టన్ హోటళ్లో జరిగిన దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు ఎంత మాత్రమూ తావు లేదని పేర్కొన్నారు. ఈ దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా కాల్పుల నుంచి బయటపడడం తనకు ఉపశమనం కల్పించిందన్నారు. వారు మరింత సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

అమెరికాలోని వాషింగ్టన్ హిల్టన్ హోటళ్లో జరిగిన దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు ఎంత మాత్రమూ తావు లేదని పేర్కొన్నారు. ఈ దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా కాల్పుల నుంచి బయటపడడం తనకు ఉపశమనం కల్పించిందన్నారు. వారు మరింత సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.