Jagitiala : బదిలీలకు సై..

జగిత్యాల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.

Jagitiala :  బదిలీలకు సై..
జగిత్యాల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.