వనపర్తి జిల్లాలో 8, 600 సాదాబైనామా దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వం సాదా బైనామాల సమస్య పరిష్కారంలో భాగంగా ఇకపై భూమి అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన పని లేదని, కొన్న వారు ఇస్తే సరిపోతుందని గత నెల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటనతో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
వనపర్తి జిల్లాలో 8, 600 సాదాబైనామా దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వం సాదా బైనామాల సమస్య పరిష్కారంలో భాగంగా ఇకపై భూమి అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన పని లేదని, కొన్న వారు ఇస్తే సరిపోతుందని గత నెల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటనతో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.