అభినవ శ్రవణులు.. డోలీపై తల్లిని మోస్తూ 1800 కి.మీ. కాలినడకన కేదార్‌నాథ్‌‌కు తీసుకొచ్చిన కొడుకులు

హిమాలయాల్లోని చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 19న ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను శీతాకాలంలో విపరీతమైన మంచు కారణంగా మూసివేస్తారు. ఏడాదిలో ఆరు నెలల మాత్రమే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి. అయితే, యాత్ర సమయంలోనూ అక్కడకు చేరుకోవడం అత్యంత క్లిష్టమైంది. ఓ ఇద్దరు సోదరులు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవాలనే తమ తల్లి కోరికను తీర్చడం కోసం అభినవ శ్రవణులుగా మారారు.

అభినవ శ్రవణులు.. డోలీపై తల్లిని మోస్తూ 1800 కి.మీ. కాలినడకన కేదార్‌నాథ్‌‌కు తీసుకొచ్చిన కొడుకులు
హిమాలయాల్లోని చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 19న ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను శీతాకాలంలో విపరీతమైన మంచు కారణంగా మూసివేస్తారు. ఏడాదిలో ఆరు నెలల మాత్రమే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి. అయితే, యాత్ర సమయంలోనూ అక్కడకు చేరుకోవడం అత్యంత క్లిష్టమైంది. ఓ ఇద్దరు సోదరులు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవాలనే తమ తల్లి కోరికను తీర్చడం కోసం అభినవ శ్రవణులుగా మారారు.