పెను విషాదం.. పుచ్చకాయ తిని నలుగురి మృతి?

ముంబైలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోయారు.

పెను విషాదం.. పుచ్చకాయ తిని నలుగురి మృతి?
ముంబైలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోయారు.