రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్ వృధా.. ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం
ఏడో ఓవర్లో ప్రభ్ రెండు ఫోర్లు కొట్టినా, ప్రియాన్షు ఔట్ కావడంతో తొలి వికెట్కు 126 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.