తెరుచుకున్న కేదార్నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు
తెరుచుకున్న కేదార్నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు
చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. గఢ్వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. గఢ్వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.