తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై వైసీపీ బ్యాచ్ దాడి..
తిరుపతి జిల్లా తిరుచానూరులో వైసీపీ మూక రెచ్చిపోయింది. తిరుచానూరు తూర్పు మాడ వీధిలో పలువురిపై వైసీపీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. శనివారం రాత్రి స్వామివారి గజవాహన సేవ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.