తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో..నృసింహ పాదాల ప్రతిష్ఠాపన

తిరుమల క్షేత్రం తరహాలోనే.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో, కొండపైకి భక్తులు మెట్లమార్గంలో ప్రవేశించే వైకుంఠద్వారం కూడలిలో నృసింహుడి పాదాలను ప్రతిష్ఠించారు.

తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో..నృసింహ పాదాల ప్రతిష్ఠాపన
తిరుమల క్షేత్రం తరహాలోనే.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో, కొండపైకి భక్తులు మెట్లమార్గంలో ప్రవేశించే వైకుంఠద్వారం కూడలిలో నృసింహుడి పాదాలను ప్రతిష్ఠించారు.