తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన, త్వరలోనే..!

ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ ధాన్యం దిగుబడిలో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈ సీజన్‌లో రైతుల నుంచి రూ.21,112 కోట్లతో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సన్నధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ పథకం కొనసాగుతుందని, త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన, త్వరలోనే..!
ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ ధాన్యం దిగుబడిలో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈ సీజన్‌లో రైతుల నుంచి రూ.21,112 కోట్లతో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సన్నధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ పథకం కొనసాగుతుందని, త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు.