మరికాసేపట్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం

మంగళవారం మధ్యాహ్నం నుంచి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగనుంది. ఇప్పటికే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను పర్యటన ప్రారంభం కానుంది. విజయనగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురు గుడి నుంచి కోట వరకు సిరిమాను మూడు సార్లు సంచరించరించనుంది.

మరికాసేపట్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం
మంగళవారం మధ్యాహ్నం నుంచి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగనుంది. ఇప్పటికే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను పర్యటన ప్రారంభం కానుంది. విజయనగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురు గుడి నుంచి కోట వరకు సిరిమాను మూడు సార్లు సంచరించరించనుంది.