తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. సీఎం రేవంత్ సొంతూరు మీదుగా, ఎక్కడి వరకంటే..?

తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానతను బలోపేతం చేస్తూ.. కల్వకుర్తి-మాచర్ల కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి మీదుగా వెళ్లే ఈ ప్రాజెక్టుకు ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి కోరుతూ రైల్వే బోర్డుకు లేఖ అందింది. ఈ మార్గం రెండు రాష్ట్రాల మధ్య రవాణా, వ్యాపారాలకు ఊతం ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. సీఎం రేవంత్ సొంతూరు మీదుగా, ఎక్కడి వరకంటే..?
తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానతను బలోపేతం చేస్తూ.. కల్వకుర్తి-మాచర్ల కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి మీదుగా వెళ్లే ఈ ప్రాజెక్టుకు ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి కోరుతూ రైల్వే బోర్డుకు లేఖ అందింది. ఈ మార్గం రెండు రాష్ట్రాల మధ్య రవాణా, వ్యాపారాలకు ఊతం ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.