పడవ బోల్తా.. తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది యాత్రికులు మృతి చెందారు. పలువురు నదిలో గల్లంతయ్యారు.

పడవ బోల్తా.. తొమ్మిది మంది మృతి
ఉత్తరప్రదేశ్‌ మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది యాత్రికులు మృతి చెందారు. పలువురు నదిలో గల్లంతయ్యారు.