బాధితులకు మొబైల్‌ ఫోన్ల అందజేత

జిల్లా పోలీస్‌ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా బుధవారం పోలీస్‌ కార్యాలయంలో మొబైల్‌ రికవరీ మేళాను విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.

బాధితులకు మొబైల్‌ ఫోన్ల అందజేత
జిల్లా పోలీస్‌ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా బుధవారం పోలీస్‌ కార్యాలయంలో మొబైల్‌ రికవరీ మేళాను విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.