మల్యాల మండల కేంద్రంలో రామ మందిరానికి రూ.3 లక్షల విరాళం

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నిర్మించనున్న రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు కోసం స్థానిక వార్డు మాజీ సభ్యుడు కాలికంటి స్వామిగౌడ్–పద్మ దంపతులు రూ.3 లక్షల విరాళం అందజేశారు.

మల్యాల మండల కేంద్రంలో రామ మందిరానికి రూ.3 లక్షల విరాళం
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నిర్మించనున్న రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు కోసం స్థానిక వార్డు మాజీ సభ్యుడు కాలికంటి స్వామిగౌడ్–పద్మ దంపతులు రూ.3 లక్షల విరాళం అందజేశారు.