రోడ్డు పక్కన అర్థరాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు.. వచ్చి పోయే వాహనాలను ఆపి..

మార్కాపురం జిల్లాలోని పామూరు సమీప నెల్లూరు హైవే జంక్షన్ వద్ద మైనింగ్, పోలీసు, ఆర్మీ అధికారులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ పిస్టల్‌, నకిలీ గుర్తింపు కార్డులతో వాహనాలను ఆపి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు పక్కన అర్థరాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు.. వచ్చి పోయే వాహనాలను ఆపి..
మార్కాపురం జిల్లాలోని పామూరు సమీప నెల్లూరు హైవే జంక్షన్ వద్ద మైనింగ్, పోలీసు, ఆర్మీ అధికారులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ పిస్టల్‌, నకిలీ గుర్తింపు కార్డులతో వాహనాలను ఆపి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు.